మెదక్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు సుడిగాలి పర్యటన
By - TV5 Digital Team |9 Jan 2021 4:15 PM GMT
మెదక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
మెదక్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరాగాంధీ స్డేడియంలో సింథటిక్ పనులు పరిశీలించారు. మైనారిటి బాలికల సంక్షేమ జూనియర్ కాలేజీ ప్రారంభించారు. మాయ గార్డెన్స్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద వాటర్ ట్యాంకుకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com