ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్
By - TV5 Digital Team |14 March 2021 5:00 AM GMT
మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. షేక్పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. షేక్పేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రులు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని పిలుపిచ్చారు. ఓ మహానుభావుడు చెప్పినట్టు.. ముందుగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి.. విద్యావంతులకు ఓటు వేసేందుకు బయల్దేరానని చెప్పారు. విద్యావంతులంతా ఓటు వేయాలని, ఓటింగ్ శాతం పెంచి బాధ్యత చూపాలని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com