Revanth Reddy : గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి
By - TV5 Digital Team |15 May 2021 12:56 PM GMT
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రోజు వెయ్యి మందికి పైగా ఉచిత భోజనం అందిస్తారని చెప్పారాయన.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రోజు వెయ్యి మందికి పైగా ఉచిత భోజనం అందిస్తారని చెప్పారాయన.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com