Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం..
By - Divya Reddy |10 May 2022 1:44 AM GMT
Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బొలేరో ఢీ కొన్ని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ట్రావెల్స్ బస్సు..హైదరాబాద్ నుంచి లాతూర్ వెళ్తున్న బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com