Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం..

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం..
Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బొలేరో ఢీ కొన్ని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ముంబై నుంచి హైదరాబాద్‌ వస్తున్న ట్రావెల్స్ బస్సు..హైదరాబాద్‌ నుంచి లాతూర్‌ వెళ్తున్న బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story