రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

రంగారెడ్డి జిల్లాలో జరిగిన  రోడ్డు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఇన్నోవా - బోర్‌వెల్‌ లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు చనిపోయారు. స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. కందవాడ గేటు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు హైదరాబాద్‌ తాడ్‌బన్‌‌ వాసులుగా గుర్తించారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story