దళితబంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారు : రేవంత్రెడ్డి
By - Gunnesh UV |31 July 2021 3:45 PM GMT
ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి.. ఆ భూములను లాక్కుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి.. ఆ భూములను లాక్కుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విమర్శించారు. దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్.. హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్ని భూములు పంచారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. దళితులకు 10లక్షలు ఇస్తామంటే.. తనను ఎవ్వరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దళిత, గిరిజన దండోరా చేసి.. కేసీఆర్ గడీలను పగలగొడతామని రేవంత్రెడ్డి హెచ్చరించా
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com