టీపీసీసీ ఎంపిక వాయిదా వేశాం : మాణిక్కం ఠాగూర్
By - TV5 Digital Team |7 Jan 2021 1:49 PM GMT
తెలంగాణ నేతల విజ్ఞప్తి మేరకే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వాయిదా వేశామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు.
తెలంగాణ నేతల విజ్ఞప్తి మేరకే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వాయిదా వేశామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తెలిపారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యేదాకా పీసీసీ నిర్ణయం వాయిదా వేయాలన్న జానారెడ్డి విన్నపాన్ని సోనియా ఆమోదించారని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ డ్రైవర్ లేని ప్రయాణం ఏమీ చేయడం లేదని 2023 ఎన్నికల విజయమే లక్ష్యంగా తమ కార్యవర్గాన్ని ఎంపిక చేస్తామన్నారు మాణిక్కం ఠాగూర్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com