హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి విజయం.!

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి విజయం.!
హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన ఆమె విజయం సాధించారు

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన ఆమె విజయం సాధించారు. దీనితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఫలితాలు వెలువడిన అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు బీజేపీ ఏజెంట్లు.. అటు వాణిదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story