నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు మృతి
BY TV5 Telugu1 Jan 2020 6:23 AM GMT

X
TV5 Telugu1 Jan 2020 6:23 AM GMT
నెల్లూరు జిల్లాలో నూతన సంవత్సరం తొలిరోజే విషాద ఘటన చోటుచేసుకుంది. వాకాడు మండలం తుపిలిపాలెం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. వీరంతా చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించారు.
Next Story