అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకున్న పోలీసులు

bus

విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బస్సుయాత్రకు సన్నాహాలు చేసింది అమరావతి పరిరక్షణ సమితి. అయితే.. ఈ బస్సు యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని గురునానక్‌ కాలనీలో బస్సుల్ని నిలిపివేశారు. పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి పరిరక్షణ సమితి నేతలు.

Tags

Read MoreRead Less
Next Story