రాజధాని ఉద్యమాన్ని పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నారు: ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్
BY TV5 Telugu9 Jan 2020 12:01 PM GMT

X
TV5 Telugu9 Jan 2020 12:01 PM GMT
రాజధాని ఉద్యమం.. నిజమైన రైతులు చేస్తోన్న ఉద్యమం కాదన్నారు ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్. రైతుల పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఉద్యమమన్నారాయన. వాళ్లు రైతులే అయితే ఆడికార్లు, ఖద్దరు షర్టులు, బంగారు గాజులతో నిరసనల్లో పాల్గొంటారా అని ప్రశ్నించారు. పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖానికి రంగేసుకునే పృథ్వీరాజ్.. ముఖం కడుక్కోకుండానే భోజనం చేస్తారని.. కానీ రైతులు బురదలో దిగినా.. శుభ్రంగా కడుక్కుని భోజనం చేస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.
Next Story
RELATED STORIES
pigeon droppings can cause allergies: పావురాలతో అలెర్జీ వస్తుందా.....
29 Jun 2022 11:00 AM GMTCurd: పెరుగుతో ప్రయోజనాలెన్నో.. కానీ కొన్ని ఆహార పదార్థాలతో...
29 Jun 2022 10:15 AM GMTWeight Loss Tip: బరువు తగ్గేందుకు వెల్లుల్లి, తేనె.. ప్రతిరోజు...
28 Jun 2022 6:43 AM GMTGorintaku Benefits: ఆషాఢంలో గోరింట.. అందం, ఆరోగ్యం..
27 Jun 2022 5:58 AM GMTBone Density: ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఏ ఏ ఆహార పదార్థాలు..
25 Jun 2022 7:19 AM GMTHealth in 30 above: మూడు పదుల వయసు దాటితే దరిచేరే వ్యాధులెన్నో.....
24 Jun 2022 6:40 AM GMT