ఏపీ పాలిటిక్స్లో హీట్ను రాజేసిన ఐటీ దాడులు
BY TV5 Telugu14 Feb 2020 7:19 PM GMT

X
TV5 Telugu14 Feb 2020 7:19 PM GMT
ఐటీ దాడులపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎక్కడో ఐటీ దాడులు జరిగితే వాటిని టీడీపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ. ఐటీ దాడుల జాబితాలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయని .. వారిని రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. అటు చంద్రబాబు, లోకేష్ల బినామీ ఆస్తులపైనే ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు మంత్రి బొత్స. ఇంతా జరుగుతుంటే ఆ ఇద్దరూ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు.
Next Story
RELATED STORIES
CBSE Recruitment 2022: సీబీఎస్ఈలో ఖాళీలు.. పరీక్ష లేకుండానే ఉద్యోగం.....
19 Aug 2022 5:28 AM GMTPNB Recruitment 2022: డిగ్రీ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్...
18 Aug 2022 5:01 AM GMTEPFO Recruitment 2022: డిగ్రీ అర్హతతో EPFO లో ఉద్యోగాలు.. జీతం రూ....
17 Aug 2022 5:10 AM GMTBECIL Recruitment 2022: బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్లో...
16 Aug 2022 5:31 AM GMTCapgemini : డిగ్రీ అర్హతతో ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీ క్యాప్జెమినీలో...
15 Aug 2022 5:04 AM GMTSSC CPO Recruitment 2022: ఢిల్లీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో...
11 Aug 2022 5:30 AM GMT