తూర్పుగోదావరి జిల్లాలో దారి దోపిడీ..
BY TV5 Telugu16 Feb 2020 3:45 PM GMT
TV5 Telugu16 Feb 2020 3:45 PM GMT
తూర్పుగోదావరి జిల్లాలో దారి దోపిడీ జరిగింది. అనపర్తి శివారులో రాజమండ్రి నుండి పనులు ముగించుకుని బైక్పై వెళ్తున్న వెత్సా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అటకాయించిన దుండగులు.. తాము పోలీసులమని.. వాహనం రికార్డులను చూపించాలంటూ బెదిరించారు. ఇదే అదనుగా భావించిన దొంగలు.. వెంకటేశ్వరరావు బైక్తో పాటు 18 వేల నగదు, 14 గ్రాముల బంగారు ఉంగరాలు, ఓ ఐఫోన్తో పరారయ్యారు. బాధితుడు జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దొంగలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.
Next Story
RELATED STORIES
Sharad Pawar: ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు ఐటీ నోటీసులు.. ప్రేమలేఖతో...
1 July 2022 11:45 AM GMTNupur Sharma: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. వారికి క్షమాపణలు...
1 July 2022 11:00 AM GMTMaharashtra: శివసేనకు మరోసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. పిటిషన్...
1 July 2022 9:00 AM GMTMaharashtra: సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా..
29 Jun 2022 4:22 PM GMTMaharashtra: ముగిసిన మహారాష్ట్ర కేబినెట్ భేటీ.. ఉద్దవ్ థాక్రే సంచలన...
29 Jun 2022 2:30 PM GMTMumbai: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి..
28 Jun 2022 4:00 PM GMT