రాజమండ్రిలోనూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి : సీఎంకు ఉండవల్లి లేఖ
BY TV5 Telugu19 Feb 2020 1:39 PM GMT

X
TV5 Telugu19 Feb 2020 1:39 PM GMT
కర్నూలులో హైకోర్టుకు అన్నిపార్టీలు ఒప్పుకున్నాయన్నారు ఉండవల్లి అరుణ్కుమార్. 2006లోనే రాయలసీమలో హైకోర్టు బెంచ్, రాజమండ్రిలోనూ బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ నిర్ణయించారన్నారు. ఈ మేరకు అప్పటి లా సెక్రటరీ... హైకోర్టుకు ఓ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్.. వికేంద్రకరణలో భాగంగా.. కర్నూలులో హైకోర్టు పెడుతున్నందున.. రాజమండ్రిలోనూ బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జగన్కు లేఖ రాసినట్లు తెలిపారు ఉండవల్లి.
Next Story
RELATED STORIES
Kiraak RP with TV5 YJ Rambabu about Jabardasth Issues
16 July 2022 7:24 AM GMTతాబేలు ఏంటి ఇలా మారిపోయింది.. పాక్కుంటూ పక్షి పిల్లని.. వీడియో వైరల్
25 Aug 2021 9:13 AM GMTబీజేపీ లీడర్ భానుప్రకాష్ రెడ్డి..
17 April 2021 6:31 AM GMTటీడీపీ లీడర్ వర్ల రామయ్య ప్రెస్ మీట్
17 April 2021 6:29 AM GMTప్రజాస్వామ్యం ఖూనీ..
17 April 2021 6:27 AM GMTకుంభమేళాలో కరోనా
16 April 2021 7:08 AM GMT