నామినేషన్ పత్రాలు లాక్కున్న వైసీపీ నేతలు.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న టీడీపీ అభ్యర్థిని
BY TV5 Telugu13 March 2020 4:30 PM GMT

X
TV5 Telugu13 March 2020 4:30 PM GMT
చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ అరాచకాలు మామూలుగా లేవు. ఒకటో వార్డ్లో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థినిగా నామినేషన్ వేసేందుకు విజయలక్షి వెళ్లారు. అయితే.. వైసీపీ కార్యకర్తలు ఆమెను అడ్డగించారు. నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. వారితో విజయలక్షి వాగ్వాదానికి దిగారు. అక్కడ గొడవ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో.. తనకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలంటూ ఆమె కాళ్లావేళ్లా పడ్డారు. అయినా.. అక్కడి వారు కనికరించలేదు. మహిళ అని కూడా జాలి చూపలేదు.
Next Story
RELATED STORIES
Raksha Bandhan Review: 'రక్షా బంధన్' మూవీ రివ్యూ.. కొన్ని నవ్వులు,...
11 Aug 2022 3:21 AM GMTLaal Singh Chaddha Review: 'లాల్ సింగ్ చడ్డా' రివ్యూ.. ఒక పర్ఫెక్ట్...
11 Aug 2022 1:42 AM GMTVikrant Rona Review: 'విక్రాంత్ రోణ' రివ్యూ.. 3డీ యాక్షన్ డ్రామా..
28 July 2022 10:30 AM GMTThank You Review: 'థ్యాంక్యూ' మూవీ రివ్యూ.. 'ప్రేమమ్' ఫీల్తో సాగే కథ
22 July 2022 10:43 AM GMTMaha Movie Review: థియేటర్లలో హన్సిక 50వ సినిమా 'మహా'.. ట్విటర్లో...
22 July 2022 9:56 AM GMTShamshera Review : షంషేరా సూపర్ హిట్.. పుష్పతో పోలుస్తున్న
22 July 2022 6:46 AM GMT