ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్
BY TV5 Telugu16 March 2020 11:01 PM GMT

X
TV5 Telugu16 March 2020 11:01 PM GMT
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో మంగళవారం ఎలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది. రెగ్యులర్ పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు, ఛాంబర్ మేటర్స్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర పిటిషన్లను మాత్రం విచారణకు స్వీకరించనుంది. మధ్యప్రదేశ్ బలపరీక్షపై దాఖలైన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. అయితే ఏపీ పిటిషన్ మాత్రం ఎక్కడా లిస్ట్ కానందున దీనిపై విచారణ జరిగే అవకాశం లేనట్లేనని తెలుస్తోంది.
Next Story
RELATED STORIES
Samantha: కరణ్ జోహార్ నిర్మాణంలో సమంత సినిమా.. హీరో ఎవరంటే..?
4 July 2022 2:30 PM GMTBimbisara Trailer: విజువల్ వండర్గా 'బింబిసార' ట్రైలర్.. కళ్యాణ్ రామ్...
4 July 2022 2:00 PM GMTGodFather: బాస్ వచ్చేశారు..! గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్..
4 July 2022 1:40 PM GMTKaali movie: కాంట్రవర్సీ సృష్టిస్తోన్న సినిమా పోస్టర్.. కాళీమాత చేతిలో ...
4 July 2022 1:20 PM GMTAshu Reddy: పవన్ కళ్యాణ్ పేరును అక్కడ టాటూ వేయించుకున్న అషు.. పోస్ట్...
4 July 2022 12:45 PM GMTKrishna Vamsi: ఓటీటీలోకి క్రియేటివ్ డైరెక్టర్.. రూ.300 కోట్లతో...
4 July 2022 12:00 PM GMT