ఈనెల 28న జగన్, కేసీఆర్ సమావేశం.. కారణం ఏంటంటే..

ఈనెల 28న జగన్, కేసీఆర్ సమావేశం.. కారణం ఏంటంటే..

ఈ నెల 28న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సమావేశమై చర్చలు జరుపనున్నారు. ఈ భేటీలో నీటి వివాదాలు, విద్యుత్‌ ఉద్యోగుల విభజన, 9,10 షెడ్యూల్‌ ఆస్తుల పంపిణిపై చర్చిస్తారు. ముఖ్యమంత్రుల భేటీ అనంతరం జూలై 3న ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ప్రత్యేకంగా సమావేశమై... విభజన సమస్యలపై చర్చలు జరుపుతారు.

Tags

Read MoreRead Less
Next Story