2014లో మానిక్య చిత్రంతో కన్నడలో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి. 2016 లో కసబా చిత్రంతో మమ్ముట్టి సరసన నటించి మలయాళంలోకి అరంగేట్రం చేసింది. ఇక సుందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ సినిమాతో 2019లో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.