రాష్ట్రంలో భానుడి ప్రతాపం-భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు-ఉదయం నుంచే సూర్యుడి ఉగ్రరూపం-ఇవాళ ఒక్కరోజే 62 మంది మృతి-ప్రకాశం జిల్లాలో 9 మంది మృతి-విజయనగరం, నల్గొండ జిల్లాల్లో ఐదుగురు మృతి బ్లేజ్ వాడ అన్న పేరును... బెజవాడ మరోసారి నిలబెట్టుకుంటోంది- రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో... జనం బెంబేలెత్తుతున్నారు- నిన్న ఒక్కరోజే ఎండకు.. 37 మంది ప్రాణాలు కోల్పోయారు పీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ మూలాలు దేశవ్యాప్తంగా బయటపడుతున్నాయి-రాజస్థాన్ రాజధాని జైపూర్లో బంగారం దుకాణాలపై ఐటీ దాడులు చేయగా భారీగా సొత్తు బయటపడింది మెదక్ జిల్లాలో ఘనంగా సామూహిక వివాహాలు-నరేన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు-మూడుముళ్ల సాక్షిగా ఒక్కటవుతున్న 201 జంటలు-తాళిబొట్టు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, వంట సామాగ్రి ఉచితంగా ఇస్తున్న నరేన్ ట్రస్ట్ తానా 19వ మహాసభలు అమెరికాలో ఘనంగా ప్రారంభమయ్యాయ్- వేలాది మంది ప్రవాసాంధ్రులతో.. డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ కిక్కిరిసింది- తెలుగుదనం ఉట్టిపడేలా.. తానా వేదికను తీర్చిదిద్దారు-ఎన్నారై ప్రముఖుల రాకతో.. డల్లాస్కు తెలుగు పండగొచ్చింది