అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకం

అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకం

ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకం హట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతిభవన్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మోదీతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. మే… నరేంద్ర దామోదర్ దాస్ మోదీ…అంటూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు మోదీ. ప్రమాణస్వీకార మహోత్సవానికి మోడీ చాలా నిడారంబరంగా వచ్చారు. పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ వర్గాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story