ఎన్ కౌంటర్.. తీవ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు

ఎన్ కౌంటర్.. తీవ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు

జమ్ము కాశ్మీర్ లోని ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. సోఫియాన్ రీజియన్ లో భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరులకు ధీటుగా బలగాలు సమాధానం ఇచ్చాయి. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ ఘటనలో ఓ తీవ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. ఓ సైనికుడు గాయపడినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story