సీఎం జగన్కు తొలిసారి నిరసన సెగ
By - TV5 Telugu |6 Jun 2019 1:37 PM GMT
ఏపీ సీఎం జగన్కు తొలిసారి నిరసన సెగ తాకింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం దాని అనుబంధ విభాగాలపై సీఎం సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఎ.ఎన్.ఎంలు సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com