సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ

సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ

ఏపీ సీఎం జగన్‌కు తొలిసారి నిరసన సెగ తాకింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం దాని అనుబంధ విభాగాలపై సీఎం సమీక్ష చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2018 డీఎస్సీ అభ్యర్థులు, ఎ.ఎన్‌.ఎంలు సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. కొత్త ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story