తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించిన సీఎం జగన్
By - TV5 Telugu |8 Jun 2019 5:57 AM GMT
సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించారు సీఎం జగన్. 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచారని.. అవినీతిలేని పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com