తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించిన సీఎం జగన్

సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే ఉద్యోగులకు వరాలు ప్రకటించారు సీఎం జగన్. 27 శాతం ఐఆర్ ప్రకటించారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచారని.. అవినీతిలేని పాలన అందించేందుకు ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

Tags

Read MoreRead Less
Next Story