స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం

స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.. స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది.. అధికారపక్షం సంప్రదాయాన్ని మరచిపోయిందని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు విమర్శించగా.. అధికార పక్ష సభ్యులు ఆ విమర్శలను తిప్పికొట్టారు.. ప్రతిపక్ష నేత అనే విషయాన్ని చంద్రబాబే మరచిపోయారని శ్రీకాంత్‌రెడ్డి, అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story