ఆలయంలోకి వెళ్లినందుకు జరిమానా..

ఆలయంలోకి వెళ్లినందుకు జరిమానా..

దళితులపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది.. అనంతపురం జిల్లా గుత్తి మండలం బ్రాహ్మణపల్లిలో ఆలయంలోకి వచ్చాడంటూ పెద్దన్న అనే వ్యక్తికి 5వేల రూపాయల జరిమానా విధించారు గ్రామపెద్దలు. అంతే కాదు మళ్లీ గుడిలోకి వస్తే చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటన గ్రామంలో స్వల్ప ఉద్రిక్తతలకు కారణమైంది. దళితసంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పెద్దన్న కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story