విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతన్న..

X
By - TV5 Telugu |1 July 2019 2:11 PM IST
అనంతపురం జిల్లాలో రైతులు విత్తనాల కోసం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఖరీఫ్ ప్రారంభమవుతున్నప్పటికీ వేరుశెనగ విత్తనాల పంపిణీలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. కళ్యాణదుర్గం పామిడి రైతులు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు హైవే దిగ్బంధం చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com