ఉపసర్పంచ్ దారుణ హత్య

ఉపసర్పంచ్   దారుణ హత్య

నల్గొండ జిల్లా చందంపేట మండలంలో దారుణ హత్య జరిగింది. గుంటిపల్లి బంజారానగర్ తండాకు చెందిన ఉపసర్పంచ్ రమావత్ లాల్యను నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. సమీపంలోని కాలమందతండాకు చెందినవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వ్యక్తిగత కక్షలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మృతుడి బంధువులు మృతదేహంతో నిందితుల ఇంటిముందు ధర్నాకు దిగారు. కోపంతో వారి ఇళ్లను ధ్వంసం చేశారు. హత్యచేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాంఢ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story