పెట్టుబడులు లేని వ్యవసాయాన్ని ప్రవేశపెడతాం

ఆర్థికమంత్రి బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా ఘనత సాధించిన నిర్మలా సీతారామన్.. తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పలు కీలక నిర్ణయాలను సూచిస్తూ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుంది.
బడ్జెట్ ప్రసంగంలోని హైలెట్స్..
పెట్టుబడులు లేని వ్యవసాయన్ని (జీరో బడ్జెట్ వ్యవసాయం ) ప్రవేశపెడుతున్నాం. ఇందుకోసం ఇప్పటికే రైతులకు శిక్షణ * దేశవ్యాప్తంగా 1.25లక్షల కి.మీ. రహదారుల ఆధునీకీకరణ * అన్ని నివాసాలకు 2022 నాటికి విద్యుత్, గ్యాస్ సరఫరా * ఎఫ్డీఐలను మీడియా, యానిమేషన్, విమానయాన రంగంలో విస్తరిస్తాం *భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక చోరవ తీసుకుంటాం* స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు వెసులుబాటు. వాటికి విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com