కుప్పకూలిన రెండు అంతస్థుల భవనం.. 15 మంది..

కుప్పకూలిన రెండు అంతస్థుల భవనం.. 15 మంది..

తమిళనాడులో భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మధురైలోని తిరుమంగళం ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story