ప్రేమికుడే.. ప్రియురాలిని స్నేహితులకు అప్పగించి చేసిన పని చూస్తే..

ప్రేమికుడే.. ప్రియురాలిని స్నేహితులకు అప్పగించి చేసిన పని చూస్తే..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమికుడే.....తన ప్రియురాలిని స్నేహితులకు అప్పగించాడు. అంతే కాదు.... వారితో కలిసి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ తతంగాన్నంతా వీడియాలో చిత్రీకరించకరించి ఆనందించారు. సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి కాకినాడ త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్ని అరెస్ట్‌ చేశారు.

పృథ్వీతో పాటు అతడి స్నేహితులు వాసుపల్లి సాయి, శ్యామ్‌కుమార్‌, నీలపు సాయిలతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని, కాళ్లు చేతులు కట్టేశారంటూ ఫిర్యాదు చేసింది యువతి. నిందితులపై 376డీ,. 354 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story