తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే : రామ్ మాధవ్

X
By - TV5 Telugu |10 July 2019 4:57 PM IST
దేశ ప్రజలు ఆశలు, ఆకాంక్షలతో మరోసారి ప్రధాని మోదీకి పట్టం కట్టారన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్. తానా మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఆయన టీవీ5 కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా చేసిన వ్యూహంతోనే తెలంగాణాలో నాలుగు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. అదే విధానాన్ని అవలంభించి తెలంగాణాలో టిఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ దిశగా బీజేపీ ఎదుగుతుందన్నారు రామ్ మాధవ్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com