32 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ రూ.13,999లకే.. ఫీచర్లు చూస్తే..

32 ఇంచుల ఆండ్రాయిడ్ టీవీ రూ.13,999లకే.. ఫీచర్లు చూస్తే..

దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రో మ్యాక్స్ భారత్‌లో నూతన ఆండ్రాయిడ్ టీవీ మోడల్స్‌ను విడుదల చేసింది. దీన్ని గూగుల్ సర్టిఫై చేయడం విశేషం. కాగా 32 ఇంచుల ఈ టీవీ ధర రూ.13,999 లకే విక్రయిస్తున్నారు ప్లిప్‌కార్ట్‌లో. రేపటి నుంచి విక్రయాలు ప్రారంభమవుతున్నాయి. 32 ఇంచుల డిస్‌ప్లే మొదలుకొని 43 ఇంచుల డిస్‌ప్లే వరకు లభిస్తున్నాయి. కాగా ఈ టీవీల్లో గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story