వైసీపీ కార్యకర్తల దాడులపై నారా లోకేష్‌ ఫైర్‌..

వైసీపీ కార్యకర్తల దాడులపై నారా లోకేష్‌ ఫైర్‌..

వైసీపీ కార్యకర్తల దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్‌ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామసర్పంచ్‌ అడ్డాల రాముపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. జగన్‌గారూ ఈ దాడులను ఖండించడానికి మీకు మనసురావడంలేదా, లేదా మీ వాళ్లను అదుపుచేయలేని అమసర్థతతో ఉన్నారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుంచుకోండని లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story