రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్‌

రైతులపై వరాలు కురిపించిన ఏపీ బడ్జెట్‌

ఆంధ్రప్రదేశ్‌ వార్షిక బడ్జెట్‌ను (2019-20) ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు, సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు, వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ.8,750 కోట్లు కేటాయించారు.

*రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు *రైతులకు ఉచిత బోర్లకు : రూ.200 కోట్లు *విత్తనాల పంపిణీ : రూ.200 కోట్లు *ధరల స్థిరీకరణ నిధి : రూ.3000 కోట్లు *ప్రకృతి విపత్తుల నివారణ నిధి : రూ.2002 కోట్లు *వైఎస్సార్‌ రైతు భీమా : 1163 కోట్లు *ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ : రూ.475 కోట్లు.

Tags

Read MoreRead Less
Next Story