గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం కేసీఆర్..

గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ... పలుబిల్లులను ఆమోదించింది. ఈ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా సీఎం గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ ప్రక్రియ, ఎర్రమంజిల్ భవన్ ను కూల్చొద్దన్న హైకోర్టు ఆదేశాలు.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story