ఏపీలో బీజేపీని పటిష్టపరుస్తా : సినీనటి ప్రియారామన్
By - TV5 Telugu |24 July 2019 11:56 AM GMT
ఏపీలో బీజేపీని పటిష్టపరుస్తానన్నారు సినీనటి ప్రియారామన్. సినిమాల్లో మాదిరిగానే , రాజకీయాల్లోనూ ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. ప్రజాసేవ చేయడానికే పాలిటిక్స్లోకి వస్తున్నానని చెప్పారు. మోడీ శక్తివంతమైన నాయకుడని, దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ బలపడుతుంది ఆమె అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com