ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కీలక పదవి..

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కీలక పదవి..

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కీలక పదవిలో నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుడిని పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో పయ్యావులను పీఏసీ చైర్మన్ గా ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.

Tags

Read MoreRead Less
Next Story