వ్యక్తి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

వ్యక్తి పై పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో.. దారుణం జరిగింది. రవి అనే వ్యక్తిని.. పెట్రోలు పోసి తగలబెట్టారు దుండగులు. అతని మృతదేహాం.. యాచరంలోని చెట్ల పొదల్లో లభ్యమైంది. అయితే.. బిచ్చనాయక్‌ అనే వ్యక్తి ఈ హత్య చేశాడంటున్నారు రవి కుటుంబసభ్యులు. బిచ్చనాయక్‌ రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాడని , ఆ డబ్బు ఇస్తానని రవిని తీసుకెళ్లి చంపేశాడంటున్నారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story