హోదాను మరచి ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్‌ చేసిన జిల్లా ఎస్పీ

హోదాను మరచి ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్‌ చేసిన జిల్లా ఎస్పీ

ఉత్తరప్రదేశ్‌లో కాన్వార్‌ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం షాప్లీలో నేచురోపతి క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ అజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు. అయితే.. ఎస్పీ తన హోదాను పక్కనబెట్టి ఓ సాధారణ వ్యక్తిలా మారి ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ ips అధికారి తన హోదాను మరచి యాత్రికుడి కాళ్లకు మసాజ్‌ చేయడం పట్ల పోలీస్‌ ఉన్నతాధికారులు అజయ్‌కుమార్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story