చంద్రబాబు, లోకేష్‌లను కలిసిన అన్న క్యాంటీన్‌ కార్మికులు

చంద్రబాబు, లోకేష్‌లను కలిసిన అన్న క్యాంటీన్‌ కార్మికులు

అన్న క్యాంటీన్‌ కార్మికులు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లను కలిశారు. క్యాంటీన్‌ల మూసివేతతో రోడ్డున పడ్డామని చంద్రబాబు ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయిందన్నారు. తమకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని చంద్రబాబుకి వినతి పత్రం ఇచ్చారు అన్న క్యాంటీన్‌ బాధితులు.

Tags

Read MoreRead Less
Next Story