కన్నతండ్రి కర్కశత్వం

X
TV5 Telugu9 Aug 2019 7:27 AM GMT
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే కర్కశంగా మారాడు. తన ఆరేళ్ల కొడుకు అక్షయ్ను గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం తిరుమలాయిని గూడెం గ్రామంలో జరిగింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story