రోజా ఇంటికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
By - TV5 Telugu |12 Aug 2019 3:34 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లనున్నారు. కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ ఇవాళ తమిళనాడులోని కాంచీపురానికి వెళ్లనున్నారు. అక్కడ వరదరాజ స్వామిని దర్శించుకోనున్నారు. మార్గంమధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లి అక్కడే టిఫిన్, మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసి బయలుదేరతారు. దీంతో సీఎం కేసీఆర్ నగరికి వస్తున్న సందర్భంగా జిల్లా మంత్రులందరూ అక్కడే ఉన్నారు.
Also Watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com