బ్రహ్మయ్య మృతి బాధాకరం : మాజీ సీఎం చంద్రబాబు

బ్రహ్మయ్య మృతి బాధాకరం : మాజీ సీఎం చంద్రబాబు

మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మృతి బాధాకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీకి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో పుసుపులేటి బ్రహ్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు టీడీపీ అధినేత.

Tags

Read MoreRead Less
Next Story