హుజూర్ న‌గ‌ర్ బై పోల్ హీట్.. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ స‌తీమ‌ణి

హుజూర్ న‌గ‌ర్ బై పోల్ హీట్.. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ స‌తీమ‌ణి

తెలంగాణ‌లో ఉప ఎన్నికల వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది. హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీచేస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. నిజానికి ఉత్తమ్ రాజీనామాతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. త్వరలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story