హుజూర్ నగర్ బై పోల్ హీట్.. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ సతీమణి
By - TV5 Telugu |14 Sep 2019 4:19 PM GMT
తెలంగాణలో ఉప ఎన్నికల వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది. హుజూర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీచేస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజానికి ఉత్తమ్ రాజీనామాతో హుజూర్నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. త్వరలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.
Also watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com