బోటు ప్రమాదంలో 15 మంది వరంగల్ వాసుల గల్లంతు!

బోటు ప్రమాదంలో 15 మంది వరంగల్ వాసుల గల్లంతు!

తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో 15 మంది దాకా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ వాసులు ఉన్నట్టు తెలుస్తోంది. లాంచీలో వీరంతా పాపికొండల టూరుకు వెళ్లినట్టు సమాచారం. ఇప్పటివరకు 25 మందిని రక్షించారు. బోటులో 61 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. కాగా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story