వారంతా బోటులోనే చిక్కుకుపోయి ఉండొచ్చు - అధికారులు
By - TV5 Telugu |16 Sep 2019 2:47 PM GMT
గోదావరిలో గల్లంతైన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, నదిలో వరద ఉధృతి సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతోంది. నీటి అడుగున బోటును గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆచూకీ లేని వారంతా బోటులోనే చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Watch :
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com