కళ్లు తెరవని అధికారులు.. టీటీడీలో మరోసారి అన్యమత ప్రచారం

కళ్లు తెరవని అధికారులు.. టీటీడీలో మరోసారి అన్యమత ప్రచారం

ఎన్నిసార్లు తప్పులు జరిగినా టీడీడీ అధికారులు కళ్లు తెరవడం లేదు. తిరుమల కొండపై అన్యమత వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. అన్యమతానికి సంబంధించిన స్టిక్కర్లతో తిరుమలకు వాహనాలు చేరుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ వాహనంపై అన్య మతానికి చెందిన ఫొటోలు, శిలువ గుర్తులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్యమత వాహనాలను తిరుమలకు అనుమతించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story