టీడీపీ పథకాలనే వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా..? తాజాగా..

టీడీపీ పథకాలనే వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా..? తాజాగా..

గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే ప్రస్తుత వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా...? ఆ పథకాల పేర్లే మార్చి కొత్త స్కీమ్‌గా అమలు చేస్తుందా.. దీనిపై రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని..గత తెలుగుదేశం ప్రభుత్వం 2018లోనే తీసుకువచ్చిందని అంటున్నారు. అప్పట్లో ఈ పథకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అర్హులకు కాకుండా వైసీపీ కార్యకర్తలకే కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు పంపిణీ చేసి పథకాన్నిసక్రమంగా అమలు చేస్తుమన్నామని ఏపీ సీఎం గొప్పలు చెప్పుకోకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story