బూటు కాలుతో తంతూ యువకులను హింసించిన..

బూటు కాలుతో తంతూ యువకులను హింసించిన..

బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై ఓ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎండీ రాక్షసంగా ప్రవర్తించాడు. బూటు కాలుతో తంతూ యువకులను దారుణంగా హింసించాడు సెక్యూరిటీ ఫోర్స్‌ ఎండీ సలీం ఖాన్‌. బాధితులు వద్దని వేడుకున్నా కనికరించలేదు. ఆర్తనాదాలు పెడుతున్నా విన్లేదు. మరింత కర్కశంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ ఫోర్స్ ఎండీ.. ఎందుకంత రాక్షశంగా వ్యవహరించాడు. ఆ యువకులు ఎవరనే కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story