కింగ్మేకర్ దుష్యంత్ చౌతాలా కీలక వ్యాఖ్యలు

X
By - TV5 Telugu |25 Oct 2019 7:29 PM IST
హర్యానాలో 10 సీట్లు గెల్చుకొని కింగ్మేకర్గా మారిన JJP చీఫ్ దుష్యంత్ చౌతాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ మేనిఫెస్టోను ఎవరు అమలు పరిస్తే వారికే తమ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు, నిరుద్యోగభృతి, వృద్ధులకు పెన్షన్, జాట్లకు రిజర్వేషన్లు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు దుష్యంత చౌతాలా.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com